Kaizer News

Kakinada: పోలీసుల అదుపులో జిమ్ ట్రైనర్ హత్య కేసు న

Kakinada: పోలీసుల అదుపులో జిమ్ ట్రైనర్ హత్య కేసు నిందితులు

· State - Telangana · sakshi.com

కాకినాడ: నగరంలోని బానుగుడి సెంటర్‌లో మూడు రోజుల క్రితం జరిగిన జిమ్‌ ట్రైనర్‌ సతీష్‌రెడ్డి హత్య కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్‌రెడ్డినిముగ్గురు స్నేహితులతో కలిసి సాయి కిరణ్‌ హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్న కాకినాడ టూ టౌన్‌ పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంచితే, సతీష్‌రెడ్డి హత్య వెనుక ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు కటౌట్‌ శ్రీను ఉన్నాడని మృతుని భార్య జయశ్రీ ఆరోపిస్తుంది. వ్యక్తిగత వ్యవహారాల కారణంగా తన భర్తపై కటౌట్‌ శ్రీను కక్ష పెంచుకున్నాడని, దాంతోనే ఈ హత్య జరిగిందని ఆమె అంటోంది. దీనిపై కటౌట్‌ శ్రీను కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం వామ్మో బియ్యం.. కొనాలంటే భయం రైతుల రియాక్షన్.. ఇది నెక్స్ లెవల్ స్మగ్లింగ్.. సినిమాల్లో కూడా చూసి ఉండరు నోరెళ్లబెట్టిన పోలీసులు

Original source: sakshi.com
Read more on Kaizer News