రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితులు లక్షన్నర మంది వరకు ఉంటారని ప్రభుత్వ అంచనా. వీరిలో కేంద్రాలకు వచ్చి చికిత్స తీసుకుంటున్నవారు దాదాపు 1,30,000 మంది. మరో 20 వేల మంది చికిత్స తీసుకుంటున్నారా లేదా అనేది తెలియదు.
రాష్ట్రంలో హెచ్ఐవీ బాధితులు లక్షన్నర మంది వరకు ఉంటారని ప్రభుత్వ అంచనా. వీరిలో కేంద్రాలకు వచ్చి చికిత్స తీసుకుంటున్నవారు దాదాపు 1,30,000 మంది. మరో 20 వేల మంది చికిత్స తీసుకుంటున్నారా లేదా అనేది తెలియదు.