Kaizer News

కరవు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర: సీఎం చంద్ర

కరవు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర: సీఎం చంద్రబాబు

· State - Telangana · eenadu.net

వెలిగొండ బంగారు కొండ అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను సీఎం చంద్రబాబు ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు.

Original source: eenadu.net
Read more on Kaizer News