వైభవ్ సూర్యవంశీ సారథిగా మారాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్కు ఇషాన్ స్థానంలో తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.