ఆత్మీయ బంధానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించారు ఓ మహిళా ఉద్యోగి. జీహెచ్ఎంసీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న వైష్ణవి.. చేతులు పని చేయకపోయినా రాఖీ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సహోద్యోగులకు కాలి వేళ్లతోనే ఇలా రాఖీ కట్టారు. గతంలో తెలంగాణ అవతరణోత్సవాల సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా చిత్రపటాన్ని కాలివేళ్లతో చిత్రీకరించి బహూకరించారు. వైష్ణవిని ఆయన ప్రశంసించి ఆశీర్వదించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పలు సందర్భాల్లో వైష్టవి పట్టుదలను సోషల్ మీడియా వేదికగానూ ప్రస్తావించారు. - హైదరాబాద్ నాగార్జున బర్త్డే స్పెషల్.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్ నటి.. వైరల్గా (ఫొటోలు) ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) హైదరాబాద్లో స్పోర్ట్ ఎక్స్పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) కొంచమైనా బుర్ర ఉందా...! సౌకర్యాలు లేకుండానే ఓపెన్ చేస్తే ఇలానే ఉంటుంది నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయ్.. సామాన్యుడికి షాక్! పెద్దమ్మతల్లి గుడిలో ఘోర సంఘటన.. పూజ చేయిస్తుండగా...! కొడుకు, అల్లుడి రాజకీయ రంగ ప్రవేశం.. రాచమల్లు కామెంట్స్