Kaizer News

మహారాష్ట్ర సమ్మతి పొందడమే ప్రధాన లక్ష్యం..: మంత్రి

మహారాష్ట్ర సమ్మతి పొందడమే ప్రధాన లక్ష్యం..: మంత్రి ఉత్తమ్‌

· State - Telangana · eenadu.net

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరుజ్జీవింపజేసి తెలంగాణ రైతులకు ఉద్దేశించిన సాగునీటి ప్రయోజనాలను తిరిగి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేస్తోందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Original source: eenadu.net
Read more on Kaizer News