పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, డీఏల బకాయిలు, సరెండర్ లీవుల చెల్లింపు తదితర సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 5న రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో నిర్వహిస్తున్నట్టు ఏపీఐకాస ఛైర్మన్ విద్యాసాగర్ ప్రకటించారు.
పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, డీఏల బకాయిలు, సరెండర్ లీవుల చెల్లింపు తదితర సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 5న రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో నిర్వహిస్తున్నట్టు ఏపీఐకాస ఛైర్మన్ విద్యాసాగర్ ప్రకటించారు.