Kaizer News

సెప్టెంబర్‌ 5లోపు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకో

సెప్టెంబర్‌ 5లోపు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి: ఏపీ జేఏసీ

· State - Telangana · eenadu.net

పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, డీఏల బకాయిలు, సరెండర్ లీవుల చెల్లింపు తదితర సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 5న రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో నిర్వహిస్తున్నట్టు ఏపీఐకాస ఛైర్మన్ విద్యాసాగర్ ప్రకటించారు.

Original source: eenadu.net
Read more on Kaizer News