విశాఖ జిల్లా మారికవలస రెసిడెన్షియల్ స్కూల్పై కొందరు రాజకీయాలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. గిరిజన విద్యార్థులను చేర్చకుండా కొందరు గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
విశాఖ జిల్లా మారికవలస రెసిడెన్షియల్ స్కూల్పై కొందరు రాజకీయాలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. గిరిజన విద్యార్థులను చేర్చకుండా కొందరు గొడ్డలి పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.