Kaizer News

Corruption News: ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి.

Corruption News: ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి.. ముగ్గురు ఉద్యోగులు డిస్మిస్

· State - Telangana · telugu.abplive.com

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగుల అవినీతి కలకలం రేపింది. ఈ శాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణలు విచారణలో నిజమని తేలడంతో ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే బాధ్యులైన ముగ్గురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ డిస్మిస్ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిస్మిస్ అయిన వారిలో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కె. సంధ్య, జీఎస్టీ అధికారి బి. మెహర్ కుమార్, అదే విధంగా సీనియర్ అసిస్టెంట్ కె.వి. చలపతి ఉన్నారని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. 2023లో విజయవాడ-1 డివిజన్ ఇంటెలిజెన్స్ విభాగంలో వీరు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపిన అనంతరం అధికారుల అవినీతి నిర్ధారణ కావడంతో రెవెన్యూ విజిలెన్స్ శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఆ ముగ్గురు అవినీతి అధికారులను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. About the author Shankar Dukanam జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. Up Next Up Next Up Next Up Next కొన్ని గంటల్లో నీట్ పీజీ ఎగ్జామ్.. హైదరాబాద్‌లో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ క్రికెట్ వరుస ఓటములకు చెక్ పెట్టేందుకు హర్మన్‌ప్రీత్ సేన సిద్ధం.. థాయిలాండ్‌తో పోరుతో ఆసియా కప్‌లో ఇండియా జ‌ర్నీ షురూ.. అమరావతి ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి.. ముగ్గురు ఉద్యోగులు డిస్మిస్ ప్రపంచం జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు.. గల్వాన్ లోయలో భారత్‌పై దాడికి ఆదేశించడమే కారణమా ? అమరావతి ఏపీని ఐదేళ్లు పాలించింది జగన్ కాదు సజ్జల ముఠా! వైసీపీలో ఆయనే నెంబర్ వన్‌! విజయసాయిరెడ్డి సంచలన లేఖ! ఓటీటీ-వెబ్‌సిరీస్‌ టాక్సిక్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - భారీ ధరకు డిజిటల్, శాటిలైట్ రైట్స్? తిరుపతి మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా నియమించారా? హైదరాబాద్ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌పై MIM వేటు.. అసదుద్దీన్‌కు దమ్ముంటే కారణం చెప్పాలని రాజా సింగ్ ఛాలెంజ్ ఆటో రూ.10000 డౌన్‌పేమెంట్ చేసి TVS Jupiter కొంటే ప్రతినెలా EMI ఎంత చెల్లించాలి Andhra Pradesh కంటతడి పెట్టించే వేదన వీరిది ! ఆ మత్స్యకారులు రాకపోయి ఉంటే? Andhra Pradesh మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు! Sports ధోని ఆల్-టైమ్ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్ పంత్! Andhra Pradesh S

Original source: telugu.abplive.com
Read more on Kaizer News