Kaizer News

Jukkal: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి క్రమంగా

Jukkal: నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం!

· State - Telangana · hmtvlive.com

Jukkal: వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ లోకి చేరుతున్న వరద నీరు. గత 24 గంటల్లో ప్రాజెక్టు లోకి చేరిన 583 క్యూసెక్కుల వరద నీరు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 1401.74అడుగులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టిఎంసి లు. ప్రస్తుతం 13.367 టిఎంసిలు

Original source: hmtvlive.com
Read more on Kaizer News