Hanamkonda: కేయూ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు కరీమాబాద్కు చెందిన మనోజ్ భీమారం నుంచి హనుమకొండకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎల్కతుర్తి(M) దామెరకు చెందిన రాజు బైక్పై పలివేల్పుల క్రాస్రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో బైకులు ఢీకొన్నాయి. రాజు మృతి చెందగా, మనోజ్కు తీవ్ర గాయాలయలతో ఆసుపత్రిలో చేరిక