Kaizer News

మద్యం తాగి నీట్‌ పరీక్షకు వచ్చిన విద్యార్థి.. వెనక

మద్యం తాగి నీట్‌ పరీక్షకు వచ్చిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది

· State - Telangana · eenadu.net

దేశవ్యాప్తంగా ‘నీట్‌ పీజీ 2026’ పరీక్ష ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఓ విద్యార్థి మద్యం తాగి పరీక్ష రాసేందుకు వచ్చాడు.

Original source: eenadu.net
Read more on Kaizer News