Kaizer News

NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసే

NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది

· City - Hyderabad · telugu.abplive.com

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక నీట్ పీజీ 2026 ఎంట్రన్స్ టెస్ట్ ఆదివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే, రంగారెడ్డి జిల్లా శేరిగూడలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఒక అభ్యర్థి మద్యం సేవించి నీట్ పీజీ పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చాడు. అతని ప్రవర్తన గమనించిన పరీక్షా కేంద్ర సిబ్బంది, మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి ఆ విద్యార్థిని లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపించివేశారు. ఈ ఏడాది నీట్ పీజీ పరీక్షను దేశవ్యాప్తంగా మొత్తం 1,300 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాలను ఏర్పాటు చేసి ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో ఈ పరీక్ష జరుగుతుంది. ఇక పరీక్షా సమయానికి అభ్యర్థులు సకాలంలో చేరుకోవడానికి ప్రయత్నించడంతో పలు ప్రధాన మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, విద్యార్థులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. Up Next Up Next Up Next Up Next నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ హైదరాబాద్ NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది ప్రపంచం నేపాల్ వరద: 626 మంది మృతి.. ఇంకా 2400 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ నిజామాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ కేంద్రాలలో ఆదివాసీ మార్చ్ కి కదిలిరండి: తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు అమరావతి ఏపీ వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి.. ముగ్గురు ఉద్యోగులు డిస్మిస్ ఆటో ప్రపంచంలో అత్యధిక రేంజ్ ఇచ్చే EV కారు ఏది? ఫాస్ట్ ఛార్జింగ్‌లోనూ తిరుగేలేదు క్రికెట్ వరుస ఓటములకు చెక్ పెట్టేందుకు హర్మన్‌ప్రీత్ సేన సిద్ధం.. థాయిలాండ్‌తో పోరుతో ఆసియా కప్‌లో ఇండియా జ‌ర్నీ షురూ.. హైదరాబాద్ కొన్ని గంటల్లో నీట్ పీజీ ఎగ్జామ్.. హైదరాబాద్‌లో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య ప్రపంచం జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు.. గల్వాన్ లోయలో భారత్‌పై దాడికి ఆదేశించడమే కారణమా ? Andhra Pradesh కంటతడి పెట్టించే వేదన వీరిది ! ఆ మత్స్యకారులు రాకపోయి ఉంటే? Andhra Pradesh మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు! Sports ధోన

Original source: telugu.abplive.com
Read more on Kaizer News