NEET పరీక్షలో అర్హత సాధించి వైద్య కళాశాలలో సీటు కోసం ఎదురుచూస్తున్న 21 ఏళ్ల విద్యార్థిని మృతి చెందడం తమిళనాడులో విషాదాన్ని నింపింది. మెడికల్ కౌన్సెలింగ్ తొలి విడతలో తన పేరు లేకపోవడంతో తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని శృతి లయగా గుర్తించారు. ఆమె తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా పలయంకోట్టైలోని సిద్ధార్థర్ నగర్ ప్రాంతానికి చెందిన హరికృష్ణన్ […]