అర్ధరాత్రి వేళల్లో ప్రజా రవాణాకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాత్రి పూట సేవలను ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.
అర్ధరాత్రి వేళల్లో ప్రజా రవాణాకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబరు 1వ తేదీ నుంచి రాత్రి పూట సేవలను ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.