‘నా భర్తను గొంతులో పొడిచి చంపేశారు..!’‘పదునైన చెక్క ముక్కతో గొంతులో పలుమార్లు పొడిచి నా భర్తను చంపేశారు.. దీని వెనుక సూత్రధారిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు’ అంటూ కాకినాడకు చెందిన జిమ్ ట్రైనర్ కె.సతీష్రెడ్డి (30) భార్య జయశ్రీ ఆరోపించారు.