Kaizer News

దుర్గమ్మకు బంగారు జడ విరాళం

దుర్గమ్మకు బంగారు జడ విరాళం

· National - India · eenadu.net

జగన్మాత దుర్గమ్మ అలంకరణ నిమిత్తం రూ.11లక్షల విలువైన బంగారు జడను దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ(గాంధీ) కుటుంబం ఆదివారం విరాళంగా అందజేశారు.

Original source: eenadu.net
Read more on Kaizer News