Kaizer News

చెట్టును ఢీకొన్న బైక్‌.. ముగ్గురు యువకుల దుర్మరణం

చెట్టును ఢీకొన్న బైక్‌.. ముగ్గురు యువకుల దుర్మరణం

· National - India · eenadu.net

శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి వద్ద చెట్టును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతిచెందారు.

Original source: eenadu.net
Read more on Kaizer News