నేపాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. ప్రాణనష్టంతో పాటు వందలాది ఇళ్లు, ఆస్తులు నీట మునిగాయి. అయితే ఈసారి వరదల ధాటికి ఆ దేశ ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఘోరంగా దెబ్బతింది. వరద నీరు ఊళ్లను ముంచెత్తడంతో ఏకంగా 11 బ్యాంకింగ్ సంస్థలకు చెందిన 17 బ్యాంక్ శాఖలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. బ్యాంకుల స్ట్రాంగ్ రూమ్లు, లాకర్లలోకి నీరు చేరడంతో కస్టమర్ల సొమ్ము, విలువైన పత్రాలు కొట్టుకుపోయాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన వల్ల ఎంత మొత్తం కొట్టుకుపోయిందనే దానిపై కచ్చితమైన వివరాలు