Kaizer News

షెఫాలీ వర్మ విధ్వంసం.. థాయ్‌లాండ్‌ టార్గెట్‌ 160 ర

షెఫాలీ వర్మ విధ్వంసం.. థాయ్‌లాండ్‌ టార్గెట్‌ 160 రన్స్‌

· National - India · sakshi.com

మహిళల ఆసియా కప్‌లో భాగంగా థాయ్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.ఓపెనర్‌ షెఫాలీ వర్మ (36 బంతుల్లో 64) అర్ధసెంచరీతో చెలరేగగా, డెబ్యూ బ్యాటర్‌ ప్రతీక రావల్‌ (22) ఆకట్టుకుంది. చివర్లో క్రాంతి గౌడ్‌ (15 నాటౌట్‌), శ్రీచరణి (6 నాటౌట్‌) ధాటిగా ఆడడంతో భారత్‌ 150 పరుగుల మార్క్‌ను దాటింది.థాయ్‌లాండ్‌ బౌలర్లలో సుప్లీపోర్న్‌ 3 వికెట్లు పడగొట్టింది. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News