Kaizer News

Vizag Crime News: విశాఖ జిల్లా చింతల అగ్రహారంలో నల

Vizag Crime News: విశాఖ జిల్లా చింతల అగ్రహారంలో నలుగురు ఆత్మహత్య! ఆటో డ్రైవర్ కుటుంబంలో విషాదం!

· City - Hyderabad · telugu.abplive.com

Vizag Crime News: విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. పెందుర్తి మండలం చింతల అగ్రహారం ప్రాంతంలో ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మళ్ల వినోద్ కుమార్, భార్యా అహాల్య ఇద్దరు పిల్లలు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనికి ఆర్ధిక భారం, కుటుంబ కలహాలు కారణంగా తెలుస్తోంది. మృతుడు ఆటో డ్రైవర్, చింతల అగ్రహారంలో అత్తారింటికి దగ్గరలోనే అద్దె ఇంట్లో ఉంటున్నాడు. పిల్లలు ఒకరికి మూడున్నారేళ్లు, మరొకరికి ఏడాది. చనిపోతామని ముందుగానే మృతుడు తన అన్నయ్యకు మెసేజ్ పెట్టారు. ముందుగా పిల్లలను చంపి తర్వాత వారు ఉరి వేసుకొని మృతి చెందారు. బంధువులు వచ్చేసరికి అందరు చనిపోయి ఉన్నారు. పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కొత్తవలసకు చెందిన మల్ల ప్రవీణ్ కుమార్ కొంతకాలంగా జీవనోపాధి కోసం తన అత్తవారి ఇంటికి సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని భార్య కాయగూరల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. రాఖీ పండుగ సందర్భంగా నిన్న కుటుంబ సభ్యులకు రాఖీలు కట్టించుకున్నాడు ప్రవీణ్ కుమార్. రాత్రి సమయంలో సెల్‌ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు ‘RIP’ అంటూ సందేశం పంపినట్లు సమాచారం. ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ ఉరివేసుకుని మృతి చెందినట్లు తెలుస్తోంది. మరోవైపు అతని భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు విషపదార్థం తీసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన అనంతరం చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కుటుంబ పరిస్థితులు, ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. Up Next Up Next Up Next Up Next లోకల్ పోల్స్ బరిలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - డైరక్ట్ ఎలక్షన్స్‌ అడ్వాంటేజ్‌గా సాహసం చేస్తారా? హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ విశాఖపట్నం విశాఖ జిల్లా చింతల అగ్రహారంలో నలుగురు ఆత్మహత్య! ఆటో డ్రైవర్ కుటుంబంలో విషాదం! పాలిటిక్స్ లోకల్ పోల్స్ బరిలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - డైరక్ట్ ఎలక్షన్స్‌ అడ్వాంటేజ్‌గా సాహసం చేస్తారా? పాలిటిక్స్ ప్రధాని మోదీ టూర్ తర్వాత కేబినెట్ విస్తరణ - తెలుగు రాష్ట్రాలకు దక్కే కొత్త పదవులు ఎవరికి? ప్రపంచం మృతదేహాల దిబ్బగా నేపాల్‌! టిబెట్‌లో వాస్తవ పరిస్థితి బయటపెట్టని చైనా! సినిమా వారణాసి గ్రామ దేవతే వారాహి - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్... స్పెషల్ రోల్‌లో సిద్ధు జొన్నలగడ్డ అమరావతి ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల అల్టిమేటం! సెప్టెంబర్ రెండో వారం నుంచి వర్క్‌ టు రూల్ అమలు! క్రికెట్ విమెన్స్ బిగ్ బాష్ లీగ్ లోకి అనయ బంగర్ ఎంట్రీ.. మారిజానే కాప్ విమర్శలకు కౌంటర్ తో స‌మాధానం.. హైదరాబాద్ అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్యకేసులో కీలక పరిణామం! నింద

Original source: telugu.abplive.com
Read more on Kaizer News