పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేసి, కుమారుడు పుట్టిన తర్వాత పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ తన కుమారుడితో కలసి ధర్నాకు దిగిన ఘటన శుక్రవారం గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేసి, కుమారుడు పుట్టిన తర్వాత పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ తన కుమారుడితో కలసి ధర్నాకు దిగిన ఘటన శుక్రవారం గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది.