Kaizer News

విద్యార్థులను అర్ధరాత్రి తరలిస్తారా.. వారేమైనా టెర

విద్యార్థులను అర్ధరాత్రి తరలిస్తారా.. వారేమైనా టెర్రరిస్టులా

· National - India · eenadu.net

చదువుకునే విద్యార్థుల పట్ల అధికారులు వ్యవహరించిన తీరుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘పిల్లలేమైనా టెర్రరిస్టులా? అర్ధరాత్రి వారిని బయటకు పంపాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది’ అంటూ అధికారులను ప్రశ్నించారు.

Original source: eenadu.net
Read more on Kaizer News