భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో అక్రమంగా దాచి ఉంచిన 15.607 కిలోల బంగారాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.