అయోధ్య ఆలయానికి రూ.4 కోట్ల విరాళం చెక్కు ఇచ్చిన భక్తురాలి బ్యాంకు ఖాతాలో రూ.3 మాత్రమే ఉండడంతో అధికారులు షాక్ అయ్యారు.